13 వ డివిజన్ పారిశుధ్య విభాగం పర్యవేక్షకుడుకు ఘన సన్మానం

55பார்த்தது
13 వ డివిజన్ పారిశుధ్య విభాగం పర్యవేక్షకుడుకు ఘన సన్మానం
నిజాంపేట్ మున్సిపల్ కమీషనర్ సమక్షంలో, 13 వ డివిజన్ పారిశుధ్య విభాగం పర్యవేక్షకుడు ప్రశాంత్ కు ఘన సన్మానం, ప్రశంసా పత్రము, నగదు బహుమతి అందజేశారు. గత 5 సంవత్సరాలుగా తన పరిధిలో తాను ఎంతో నిబద్దతతో పారిశుధ్య కార్యకలాపాలను నిర్వహిస్తూ, పరివేక్షిస్తున్న ప్రశాంత్ కు, 13 వ డివిజన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గంగాధర్ లింగాల, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி