ప్రగతి నగర్లో పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి నివాళులు

62பார்த்தது
ప్రగతి నగర్లో పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి నివాళులు
నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్ లో బుధవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు డా॥ఎస్ మల్లా రెడ్డి వారికి ఘనంగా జోహారులర్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు డా॥ఎస్ మల్లా రెడ్డి మాట్లాడుతూ అంత్యోదయ విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని, మానవాళికి దిశానిర్దేశం చేసిన మహనీయులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు.

தொடர்புடைய செய்தி