రోడ్లపై నిలిచిన వర్షం నీరు

56பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో గల పలు ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమైనట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులకు బాటసారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி