మహేశ్వరం లో ప్రోటోకాల్ రగడ

74பார்த்தது
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్ర స్థాయికి దారి తీసింది. అధికారుల తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చుని ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరసన తెలియజేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారనిచెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி