మాజీ మంత్రి కింద కూర్చొని నిరసన

63பார்த்தது
దేవాలయాల ఖర్చుల కొరకు మంజూరు అయిన చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. కొత్తపేట్ ఖిల్లా మైసమ్మ దేవాలయం వద్ద చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెసు నాయకులు అడ్డుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ ఇంచార్జి కిచ్చన్న లక్ష్మిమా రెడ్డి వచ్చిన తర్వాత పంపిణీ చేయాలని అభ్యంతరం తెలపడంతో కింద కూర్చుని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி