బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

64பார்த்தது
బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడిని మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ సమితి సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி