కిటకిటలాడుతున్న సాయిబాబా ఆలయాలు

56பார்த்தது
గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం వేడుకలు ప్రారంభమయ్యాయి. గురుపౌర్ణమి సందర్బంగా రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాయిబాబా ఆలయాలకు తెల్లవారు జాము నుండే భక్తులు బారులు తీరారు. అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శిరిడీ సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది.

தொடர்புடைய செய்தி