మహిళలు పరిశ్రమలు స్థాపించి ముందుకు వెళ్లాలి: రాకేష్ అలమంధ

77பார்த்தது
పిన్ వేస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 11 వ బ్రాంచ్ ను ఘట్కేసర్ లో శుక్రవారం చైర్మన్ రాకేష్ అలమంధ, సిబ్బంది చంద్ర శేఖర్, రామారావు తో కలిసి ప్రారంభించారు. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఉపాధిలో ముందుకు వెళ్లాలని, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ సంస్థ ముందుకెళ్తుందని ఘట్కేసర్ సమీపంలోని సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி