వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యం: మాజీ కేంద్ర మంత్రి

60பார்த்தது
జాతీ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని, ఎన్ని కల కమిషన్, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని వ్యక్తి రాహుల్గాంధీ అని కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల ఆధ్వర్యంలో బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి న్యాయవాదులు, యువత ముందుకు రావడం సంతోషకరమన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி