వనస్థలిపురంలో వింత ఘటన

65பார்த்தது
వనస్థలిపురంలో వింత ఘటన చోటుచేసుకుంది, సాయిబాబా విగ్రహం పాలు తాగుతుండటంతో మహిళ లు భారీగా చేరుకుని పూజలు చేశారు, ఓ మహిళ ఇంట్లో పూజ చేస్తుండగా సాయిబాబా విగ్రహానికి స్పూన్ తో పాలు తాపించడంతో రెండుసార్లు పాలు తాగడని, ఆ మహిళ మరో రెండు మార్లు పాలు తాగించింది, ప్రజలందరికీ చూపించాలని అనంతరం అమ్మవారి దేవాలయం వద్దకు సాయి బాబా విగ్రహాన్ని తీసుకురాగా మహిళలు భారీగా చేరుకొని సాయిబాబా విగ్రహం కి పాలు తాగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி