మ్యాన్ హాల్స్ కు మరమ్మతులు చేయండి: కార్పొరేటర్

57பார்த்தது
మ్యాన్ హాల్స్ కు మరమ్మతులు చేయండి: కార్పొరేటర్
డివిజన్ పరిధిలోని ఆంధ్రకేసరినగర్ లో భారీ వాహనాల వల్ల ధ్వంసమైన డ్రైనేజీ మ్యాన్ హాల్స్ కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. మ్యాన్ హాల్స్ ధ్వంసమై ప్రమాదకరంగా మారిందని కాలనీవాసుల ఫిర్యాదు మేరకు జలమండలి అధి కారులతో కలిసి శనివారం పరిశీలించారు. జలమండలి మేనేజర్ వాహిని, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు రంగారావు, అశోక్, కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி