తాగునీటి పైప్ లైన్ పొడిగించాలని వినతిపత్రం

81பார்த்தது
తాగునీటి పైప్ లైన్ పొడిగించాలని వినతిపత్రం
డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో ప్రజల అవసరాల మేరకు తాగునీటి పైప్ లైన్ పొగించాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్కు మార్ జలమండలి జీఎం బలరాంను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజీవ్ గాంధీనగర్ ఫేస్-1 లో నూతన నీటిలైన్ ఏర్పాటు చేయించాలని కోరారు. నూతన డ్రైనేజీ లైన్ పనులు చేసి రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెంటనే ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி