అర్దరాత్రి డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

64பார்த்தது
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ డీఎస్సీ నిరుద్యోగులు శనివారం అర్దరాత్రి వరకు దిల్సుక్ నగర్ లో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలని లేనియెడల ఉద్యమం ఉధృతం చేసి చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఉద్యోగాలు వస్తాయని మేనిఫెస్టోలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మా పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி