ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

70பார்த்தது
శివరాం పల్లి అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతితులు వచ్చిన సిడిపిఓ జీ. కవిత, జిల్లా కో ఆర్డినేటర్లు డి. శ్రీనివాస్ పిల్లలకు సంబందించిన పౌష్టిక ఆహార పదార్థాలను బాలింతలకు అందజేశారు. కార్యక్రమంలో ఎం. రూప, బి ఆర్ ఎస్ నాయకులు పడమటి శ్రీధర్ రెడ్డి, ఎం. ప్రభాకర్ రెడ్డి, మైలార్దేవ్ పల్లి సూపర్ వైజర్ పద్మజ, మెడికల్ ఆఫసర్ వందన అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி