పేకాటరాయుళ్ల అరెస్టు

67பார்த்தது
పేకాటస్థావరంపై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. సాగరింగ్ రోడ్డు సమీపంలోని పిండి నారాయణరెడ్డి కాలనీ ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్ సమీపంలో పేకాడుతు న్నారనే సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు దాడులు చేశారు. ఏడు మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 30, 550, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ కు తరలించారు

தொடர்புடைய செய்தி