డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన మంత్రి

69பார்த்தது
కెన్స్ సిస్టం డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను శుక్రవారం ప్రారంభించారు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 2000 మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు ద్వారా అవకాశాలు కల్పించాలని కృత నిశ్చయంతో ఉందన్నారు.

தொடர்புடைய செய்தி