విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

62பார்த்தது
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ శశాంక అన్నారు. యాచారం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి మొత్తం కలియతిరిగారు. వైద్య సేవలు అందించే గది, రక్త పరీక్షలు చేసే గది, గర్భిణులు, బాలింతలకు సేవలందించే గదులను పరిశీలించారు. ఆస్పత్రికి నిత్యం ఎంత మంది రోగులు వస్తున్నారు. వైద్యం ఎలా అందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరిపడా మందులు ఉన్నాయా. అని ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி