పేద విద్యార్థులకు షిర్డీ సాయి భక్త ట్రస్ట్ చేయూత

585பார்த்தது
పేద విద్యార్థులకు షిర్డీ సాయి భక్త ట్రస్ట్ చేయూత
అంతర్జాతీయ షిర్డీ సాయి భక్త ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ నామసప్తాహం జరుగుతున్న సందర్భంగా ఆదివారం పెద్ద అంబర్‏పేట్ పరిధి శాంతినగర్, సంతోష్ నగర్ కాలనీలకు చెందిన 11 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 4 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా పలువురు లెప్రసీ బాధితులకు బీపీ, షుగర్ ఆపరేటర్లు, దుస్తులు పంపిణీ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி