శాంతినగర్ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

85பார்த்தது
శాంతినగర్ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పెద్ద అంబర్పేట్ పరిధి శాంతినగర్ కాలనీలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో సమరయోధులు, మహనీయుల ప్రాణ త్యాగం, పోరాటాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி