భాగ్యనగరంలో భారీ వర్షం

67பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోగల పలు ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుండి మళ్లీ అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లు రోడ్లన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி