కోల్‌కతా ఘటనకు వైద్యుల నిరసన

51பார்த்தது
కోల్‌కత్తలో వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఇబ్రహీంపట్నం లో ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி