లెప్రసీ బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

79பார்த்தது
లెప్రసీ బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ
పెద్దఅంబర్‏పేట్ పరిధి లక్ష్మారెడ్డిపాలెంలోని చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం 100 మందికి పైగా లెప్రసీ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డి ద్వారా పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ మల్కన్న మాట్లాడుతూ పేదలకు, అనాథలకు  తమ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్లాప్ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, జిన్సన్, హేజిల్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி