రుణమాఫీ సంబరాలు రైతన్నలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

80பார்த்தது
రుణమాఫీ సంబరాలు రైతన్నలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రేస్ శ్రేణులతో కలిసి గురువారం పాలాభిషేకం చేశారు. జులై 18 చరిత్రలో లిఖించదగ్గరోజని అన్నారు. అనంతరం ఉప్పరిగూడ రైతువేదిక వద్ద మొక్కలు నాటారు. తర్వాత రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో డిసిసిబి చైర్మన్ సత్తయ్య, తదితరులతో కలిసి సీఎం రైతు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమాన్ని వీక్షించారు.

தொடர்புடைய செய்தி