గణేశ్ ఉత్సవాల నిర్వాహకుల కమిటీతో డీసీపీ సమావేశం (వీడియో)

83பார்த்தது
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నిమజ్జన ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వాహకుల కమిటీ సమావేశాన్ని ఓ గార్డెన్లో నిర్వహించారు. అంతకు ముందు శేరిగూడ చెక్ డ్యాంను పరిశీలించారు. అదేవిధంగా అంబేడ్కర్ చౌరస్తా సందర్శించి ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తీసుకునే చర్యలపై పోలీసులతో చర్చించారు.

தொடர்புடைய செய்தி