కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిగా దాసరి నర్సింగ్ రావు

65பார்த்தது
కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిగా దాసరి నర్సింగ్ రావు
కాంగ్రెస్ సేవాదళ్ కార్యదర్శిగా దాసరి నర్సింగ్ రావు నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నియామక పత్రాన్ని దాసరి నర్సింగ్ రావుకు అందజేశారు. తన నియామకానికి సహకరించిన ఎఐసిసి సేవాదళ్ ప్రెసిడెంట్ లాల్ జి దేశాయ్, టీపీసీసీ సేవాదళ్ ప్రెసిడెంట్ జితేందర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி