అకాల వర్షం అతలాకుతలం

79பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోగల పలు ప్రాంతాలలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు రోడ్లన్నీ జలమయమైనట్లు పేర్కొన్నారు. అకాల వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி