మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ (వీడియో)

53பார்த்தது
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళి అర్పించేందుకు వెళ్లిన మాజీమంత్రి KTRకు నిరసన సెగ తగిలింది. మౌలాలిలో సాయిబాబా భౌతికకాయానికి పూలమాల వేసి వారి కుటుంబసభ్యులకు కేటీఆర్ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో 'కేటీఆర్ గోబ్యాక్... విప్లవం వర్థిల్లాలి' అంటూ కామ్రేడ్స్ నినాదాలు చేశారు. ప్రొ.సాయిబాబా 10ఏళ్లు జైలులో ఉన్నప్పుడు BRS ఏం చేసిందని మండిపడ్డారు. దీంతో ఆక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

தொடர்புடைய செய்தி