మంత్రి సురేఖను తప్పిస్తారంటూ ప్రచారం.. పీసీసీ చీఫ్ క్లారిటీ

60பார்த்தது
మంత్రి సురేఖను తప్పిస్తారంటూ ప్రచారం.. పీసీసీ చీఫ్ క్లారిటీ
సమంత-నాగచైత్యనలపై వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. ఆమె తన వ్యాఖ్య లను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందని అన్నారు. దీనిపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్య కర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி