ప్రతిష్ఠాత్మకంగా ‘ఏఐ సిటీ’

54பார்த்தது
ప్రతిష్ఠాత్మకంగా ‘ఏఐ సిటీ’
TG ప్రభుత్వం 200 ఎకరాల విస్తీర్ణంలో ‘ఏఐ సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ఏఐ సదస్సును ఇవాళ నిర్వహించింది. రాష్ట్రాన్ని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ఏఐ సేవల అభివృద్ధి, అవకాశాలు, భవిష్యత్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది.

தொடர்புடைய செய்தி