ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్: తేజస్వీ యాదవ్

58பார்த்தது
ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్: తేజస్వీ యాదవ్
ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారని, ఆ పార్టీ సిద్ధాంతాలను అనుకరిస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ పీకేని రంగంలోకి దించిందని అన్నారు. వ్యూహంలో భాగంగానే కేంద్రం నిధులు ఇస్తోందని ఆరోపించారు. పీకే బీజేపీకి ఏజెంట్ అని తేజస్వి యాదవ్ అన్నారు. అతను ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ నాశనం అవుతుందని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி