ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం

72பார்த்தது
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం
నేడు ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.
మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపి ఉదయం 11 గం.కు వరకు 25.76 శాతం పోలింగ్‌ నమోదైంది.
రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్ శాతం:
బిహార్‌ 23.67
హరియాణా 22.09
జమ్ముకశ్మీర్‌ 23.11
ఝార్ఖండ్‌ 27.80
దిల్లీ 21.69
ఒడిశా 21.30
ఉత్తర్‌ప్రదేశ్‌ 27.06
బంగాల్ 36.88

தொடர்புடைய செய்தி