PMSBY.. రూ.20 చెల్లిస్తే ఏడాది పాటు రూ.2 లక్షల బీమా

63பார்த்தது
PMSBY.. రూ.20 చెల్లిస్తే ఏడాది పాటు రూ.2 లక్షల బీమా
పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అమలు చేస్తోంది. కేవలం రూ.20 చెల్లిస్తే ఏడాది కాలవ్యవధిలో రూ.2 లక్షల బీమా సదుపాయాన్ని ఈ పథకంలో పొందొచ్చు. పాలసీదారు చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకంలో 18-70 ఏళ్ల వయస్సులో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం సమీప బ్యాంకులను సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி