కశ్మీర్‌లో బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ ధీమా

69பார்த்தது
కశ్మీర్‌లో బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ ధీమా
కశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జమ్మూలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్‌లో తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. ‘ఇప్పటికే పూర్తయిన రెండు దశల ఎన్నికల్లో పోలింగ్‌ సరళి చూస్తే ప్రజల మూడ్‌ ఎలా ఉందో అర్థమవుతోంది. రెండు దశల పోలింగ్‌లో భారీగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ప్రజలంతా బీజేపీకే ఓటు వేశారు’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி