ప్లేట్ పానీ పూరీ రూ.333.. ఎక్కడో తెలుసా?

57பார்த்தது
ప్లేట్ పానీ పూరీ రూ.333.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా ప్లేట్ పానీ పూరీ కేవలం రూ.10 లేదా రూ.20 నే కదా తెగ తినేస్తారు. కానీ ముంబై ఎయిర్‌పోర్టులో ఏకంగా రూ.333కు విక్రయించడంపై ఓ పారిశ్రామికవేత్త అవాక్కయ్యారు. ఓ కంపెనీ సీవోవో కౌశిక్ ఈ స్నాక్స్ ధరలను చూసి షాక్ అయ్యారు. ‘ముంబై ఎయిర్‌పోర్టులో ధరలు ఎక్కువని తెలుసు. కానీ మరీ ఇంతలా ఉంటాయని ఊహించలేదు’ అంటూ అక్కడి ధరలను షేర్ చేశారు. ఇది చూసి నెటిజన్లు ‘పానీ పూరీ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని అంటున్నారు.

தொடர்புடைய செய்தி