కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసిఆర్ స్పందించాలి: మానాల

85பார்த்தது
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసిఆర్ స్పందించాలి: మానాల
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెటిలర్లను అవమానించేలా బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చారంటూ ఆంధ్రా వారిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி