నేర చట్టాల పై జర్నలిస్టులు అవగాహన కలిగి వుండాలి: సీపీ

56பார்த்தது
నూతన నేర చట్టాల పై పాత్రికేయులు అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పేర్కొన్నారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన మూడు నూతన నేర చట్టాల పై శుక్రవారం పాత్రికేయులకు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ కల్మేశ్వర్ నూతన చట్టాలకనుగుణంగా కేసుల దర్యాప్తు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాత్రికేయుల సందేహాలను నివృత్తి చేశారు.

தொடர்புடைய செய்தி