నిజామాబాద్ జిల్లాలో 2వేల మందితో భారీ బందోబస్తు

63பார்த்தது
నిజామాబాద్ జిల్లాలో 2వేల మందితో భారీ బందోబస్తు
నిజామాబాద్ జిల్లాలో 2000 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు మల్టీ జోన్1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. సోమవారం నిజామాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు తోపాటు వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను, జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్, షీ టీమ్స్ స్పెషల్ బ్రాంచ్ భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி