రైల్వేమంత్రిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్

84பார்த்தது
రైల్వేమంత్రిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ దిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేకి సంబంధించి, పెండింగ్లో ఉన్న పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్వోబీల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ అరవింద్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி