గణపతి మండపంలో కరెంట్ షాక్ తో ఇంటర్ విద్యార్థి మృతి

64பார்த்தது
గణపతి మండపంలో కరెంట్ షాక్ తో ఇంటర్ విద్యార్థి మృతి
సిరికొండ మండలం గోప్యతండా గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం రాత్రి గణేష్ మంటపంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి రాంసింగ్ నాయక్ మనుమడు విద్యుత్ షాక్ తగిలి (16 సం"ల) మృతి చెందాడు. పూజలో అవసరం లేని సౌండ్ సిస్టం, డీజెల వల్ల ముక్కుపచ్చ లారని యువకులు బలి అవుతున్నారని, ఈ విధానాన్ని విడనాడాలని అందరూ అంటున్నారు.

தொடர்புடைய செய்தி