ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బోనాలు

57பார்த்தது
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సుపారీoటెoడెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ బోనం ఎత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనీ బంగారు మైసమ్మ అమ్మవారికీ వస్త్రాలు, ఒడి బియ్యం లంచనలతో సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు, సంప్రదాయకంగా మన పండుగలను నిర్వహించి మన సంస్కృతినీ కాపాడాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி