బోధన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం

83பார்த்தது
బోధన్ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గత తొమ్మిది రోజులుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుని మంగళవారం నిమజ్జనం సందర్బంగా వినాయకుడికి కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి సాంసృతిక కార్యక్రమాలతో శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ వాసులు, బోధన్ పట్టణ వాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி