బోధన్‌లో యూసిఐడి సేవ కార్యక్రమాలు విస్తరించాలి

66பார்த்தது
బోధన్ పట్టణంలోని రాకాసి పేట్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో యూసిఐడి ఫౌండేషన్ పట్టణ అధ్యక్షులు యూనుస్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్ట పరమైన వివాదాలలో చిక్కుకున్న పేదవారికి న్యాయపరమైన సేవలను అందిస్తున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி