ఇబ్బందులకు గురిచేస్తున్న ఫ్రూట్ బండిని తొలగించాలి

82பார்த்தது
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పండ్ల బండిని తొలగించాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు బుధవారం కోరారు. కొత్త బస్టాండ్ నుండి ఆటోలతో పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా తరలి వెళ్లి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி