బోధన్ లో బిఆర్ఎస్ పార్టీ నేతల నిరసనల వెల్లువ

82பார்த்தது
బోధన్ ప్రాంత బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ పాలన రైతులపై చిత్తశుద్ధి లేనట్టుగా ఉందని ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్థావార్ గంగారెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி