చందూర్‌లో ఇండ్ల స్థలాల హద్దులు చూపెట్టాలి

81பார்த்தது
చందూర్ మండల కేంద్రంలోని మర్రి బొగడ కాలనీలో ప్రభుత్వం హద్దులు చూపెట్టకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే హద్దులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటామని లబ్ధిదారులు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, భూమయ్య, సాయిలు, బాగవ్వ, గంగామణి, విజయ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி