నూతన తహశీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన శశిభూషణ్

63பார்த்தது
సాలురా మండల నూతన తహసీల్దార్ గా శశి భూషణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. బోధన్ నియోజకవర్గ ఎలక్షన్స్ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించి సాలురా మండలానికి బదిలీపై వచ్చారు. శుక్రవారం తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

தொடர்புடைய செய்தி