వర్షపు నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

2207பார்த்தது
నిజామాబాద్ నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో నిండుకుండలా తలపించింది. బ్రిడ్జి కింద వర్షం నీటిలో బస్సు ఇరుక్కుపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దాంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. లోతంటు ప్రాంతాలు జలమలయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలవడంతో చేయవులను తలపించాయి. ఆర్మూర్ నిజామాబాద్ కు రాకపోకలు నిలిచిపోయాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி