ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు

55பார்த்தது
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విట్ఠల్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటరమణతో కలిసి మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరాత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி