ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ రెంజల్ లో నిరసనలు

79பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రెంజల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివాక్ష చూపడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్వరమే ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி