ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి: ఎమ్మెల్యే

78பார்த்தது
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను జరుపుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సూదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. సందర్భంగా శ్రీ చెక్రేశ్వర శివాలయంలోని గణనాధునికి పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం నుండి బయలుదేరే రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி